Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు - దేవుడు ఆశీర్వదించారు : జగన్

Webdunia
గురువారం, 23 మే 2019 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతోంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను వైకాపా ఏకంగా 149 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలుపొందింది. అధికార టీడీపీ మాత్రం 25 చోట్ల, జనసేన పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే 25 లోక్‌సభ స్థానాల్లో వైకాపా 24 చోట్ల, టీడీపీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
ఈ ఫలితాల సరళిపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఈ విజయాన్ని తాము ముందుగానే ఊహించామని జగన్ తెలిపారు. తమను ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకక హోదానే తమ ఏకైక అజెండా అని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments