Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో రొయ్యలు పడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎందుకు?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరు

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (13:05 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరులోని రొయ్యల చెరువు క్షేత్రాలను సందర్శించి రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, రొయ్యల సాగులో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రొయ్య ధర మార్కెట్లలో ఒక రకంగా వుంటే... రైతుల వద్దకు వచ్చేసరికి దోచేస్తున్నారని రైతులు గోడు వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు కొందరు సిండికేట్ అయ్యి తమను దోచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్య రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కొద్దిసేపు రొయ్యల చెరువులో రొయ్యలకు మేత వేసి రొయ్యలను పట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments