Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుకెదురుగా దూసుకెళ్లి యువకుడు సూసైడ్: చూసినవారికి మైండ్ మొద్దుబారిపోయింది

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (20:37 IST)
అంతా చూస్తూనే వున్నారు. రైలు వేగంగా వస్తుండగా ఓ యువకుడు ఫ్లాట్ఫాం పైనుంచి రైలు పట్టాలపైకి దూకి ఎదురుగా వస్తున్న రైలువైపు దూసుకెళ్లాడు. అంతే స్పాట్ డెడ్. ఆ హఠత్ సంఘటన చూసిన వారు కొయ్యబారిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషనులో ఒకటవ నెంబరుపైన ఓ యువకుడు అటూఇటూ చలాకీగా తిరుగుతూ కన్పించాడు. ఇంతలో రెండవ ఫ్లాట్‌ఫాం పైకి వేగంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. ఐతే చటుక్కున ఆ యువకుడు ఒకటవ ఫ్లాట్ ఫామ్ పైనుంచి రైలు పట్టాలపైకి దూకి వేగంగా వస్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకి ఎదురుగా దూసుకెళ్లాడు. 

 
అంతా కేకలు వేస్తుండగానే అతడి శరీరం నలిగిపోయింది. ఆ దృశ్యాలు చూసిన వారు కొద్దిసేపు మొద్దుబారిపోయారు. ఈ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. పైగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments