Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు,రేపు జరగాల్సిన యోగి వేమన విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:34 IST)
ఈరోజు వైస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా  యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలను రెండు రోజులు వాయిదా వేయడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారి డా.ఈశ్వర రెడ్డి తెలిపారు.

ఈరోజు,రేపు జరగాల్సిన పరీక్షలను  వాయిదా వేస్తున్నామని, వీటిని ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామన్నారు.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, కులసచివులు ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్ లు పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కళాశాలల ప్రిన్సిపాల్స్ , పరీక్ష నిర్వాహకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమాచారం సమాచారం అందించవలసిందిగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments