Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి అంటూ సీఎం జగన్ పైన రఘురామ సెటైర్లు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (16:07 IST)
ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి. కోర్టు తీర్పుకు ఊ అంటావా.. ఊహూ అంటావా జగన్ రెడ్డి. రైతులు పోరాడుతున్న గుడారాలను తొలగించి వారి పనులు వారు చేసుకోవాలి. అమరావతిని అభివృద్థి చేయాలి అంటూ సెటైర్లు వేసారు వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజు. 

 
ఇక ఊహూ అనడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడంటే మూడు అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు. చాలామంది బుడంకాయలు మాట్లాడారు. ఏం మాట్లాడినా.. ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఉపయోగం లేదు.

 
అమరావతి దీపం వెలుగుతో మీ అహం దీపం ఆరిపోయింది. మీరు జ్యోతిని ఎంత ఊదినా అది ఆగిపోదు. అలాగే ఉంటుంది. ఇప్పటికైనా మీరు మారండి.. మీలో మార్పు రావాలి. లేకుంటే మీరు బాగా ఇబ్బంది పడతారు.

 
అమరావతిని అభివృద్థి చేయడం ఇక నుంచి ప్రారంభించండి. రైతులు చేసిన పోరాటాలు చాలు. ఇన్ని రోజులు వారు చేసిన పోరాటాలు పట్టించుకోలేదు. మూడు రాజధానులంటూ ఏవేవో మాట్లాడారు. ఇప్పుడేమంటారంటూ ఎంపి రఘురామ క్రిష్ణమరాజు సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments