Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు, లేకుంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (12:25 IST)
వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాయలచెరువు పరిశీలన కోసం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిసి బోటులో బయలుదేరారు. 

 
ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు బోటులో ఉన్న ప్రజాప్రతినిధులు. అయితే అదృష్టవశాత్తు అదుపుతప్పినా బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 
మొత్తం మీద రాయలచెరువు పరిశీలన పేరుతో బోటు షికారు చేద్దామనుకున్న వైసిపి నేతల ప్రాణాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లయ్యింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు వైసిపి నేతలు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments