మూడు రాజధానులకే మేం కట్టుబడి వున్నాం, చట్టాలు చేసేది అసెంబ్లీనే: బొత్స

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:39 IST)
ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి వుందనీ, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు.

 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమతమన్నారు. అందుకోసమే ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐతే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

 
చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు వున్నాయంటూ చెప్పారు. మరి కొత్తగా మూడు రాజధానుల బిల్లును లోపాలను సరిచేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారేమో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments