Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరి గుట్టపై విషం తాగిన ప్రేమ జంట.. పెద్దలకు భయపడి?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (18:24 IST)
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమపెళ్లికి తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదోనని భయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్‌లు కొంత కాలంగా ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది.
 
వీరిద్దరూ శనివారం ఉదయం ఇంటి నుండి పారిపోయి వచ్చారు. రాత్రి వరకూ భువనగిరిలొనే గడిపిన ఇద్దరూ 
ఆదివారం ఉదయం యాదగిరి గుట్టపై విషం తాగి భువనగిరిలో ఉంటున్న తన స్నేహితులకు ఫోను ద్వారా సమాచారం ఇచ్చారు. స్నేహితులు 100కు సమాచారం ఇవ్వడంతో వారిని  ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరు ఇరువురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments