Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ్వాసం పేరుతో కొత్తడ్రామాకు తెరలేపిన టీడీపీ

అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారంటూ ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (19:05 IST)
అధికార తెలుగుదేశం పార్టీపై వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారంటూ ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు.
 
గత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. రాజీనామా చేసి మేం సరైన పని చేశామన్న సుబ్బారెడ్డి... రాజీనామా చేసిన 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల నిరసన తెలిపామన్నారు. 
 
అవిశ్వాసం పెట్టినప్పుడే మేం అన్ని పార్టీల మద్దతు కూడగట్టామన్న సుబ్బారెడ్డి... చిత్తశుద్ధిలేని టీడీపీ ఎంపీల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. మాజీ ఎంపీలుగా మేం ఐదుగురం, ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులతో కలిసి పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments