వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిపై సిబిఐ థ‌ర్డ్ డిగ్రీ? నిజ‌మేనా??

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:21 IST)
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ బెదిరిస్తున్న‌ట్లు పులివెందుల కోర్టులో ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇపుడు పులివెందుల కోర్టులో న‌డుస్తోంది. 

 
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు  ప్రెజర్ చేసి కొందరి పేర్లు చెప్పాలని 
బెదిరించారని పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందులలో ఢిల్లీకి పిలిచి విచారణ చేసి  తనను ఇబ్బందులకు గురి చేశారని కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని  తనను ప్రెజర్ చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టులో కృష్ణారెడ్డి తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. 
 
 
సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈ రోజు కోర్టులో ఫిర్యాదు చేశామని లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments