Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిపై సిబిఐ థ‌ర్డ్ డిగ్రీ? నిజ‌మేనా??

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:21 IST)
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ బెదిరిస్తున్న‌ట్లు పులివెందుల కోర్టులో ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇపుడు పులివెందుల కోర్టులో న‌డుస్తోంది. 

 
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు  ప్రెజర్ చేసి కొందరి పేర్లు చెప్పాలని 
బెదిరించారని పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందులలో ఢిల్లీకి పిలిచి విచారణ చేసి  తనను ఇబ్బందులకు గురి చేశారని కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని  తనను ప్రెజర్ చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టులో కృష్ణారెడ్డి తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. 
 
 
సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈ రోజు కోర్టులో ఫిర్యాదు చేశామని లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments