Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:27 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆగిపోయిన ట్విన్‌ టన్నెల్స్‌ (జంట సొరంగాలు) నిర్మాణ పనులకు ఆదివారం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల అధికారులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ప్రధాన ద్వారాలైన ఈ జంట సొరంగాల పనులు 2018 నవంబరులో ఆగిపోయాయి. ఈ సొరంగాల నిర్మాణానికి ప్రొటెక్షన్‌ వాల్‌ కాంక్రీటు పనులను అధికారులు ఇప్పుడు ప్రారంభించారు.

డిప్లేషన్‌ స్లూయిజ్‌ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్‌ గేట్లు ఉంటాయి. వీటి నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని.. సొరంగాల పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments