Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు.

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:38 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. 
 
ఆ దాడిలో సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు నాగజ్యోతి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి తెగబడ్డ దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలు ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments