Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారం... పోలీసులు లెక్కే చేయలేదు..

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (15:31 IST)
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. వివాహితను నెల రోజుల పాటు రెండు చోట్ల నిర్భంధించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన ఓ వివాహిత తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. 
 
బలిజపల్లికి చెందిన వ్యక్తి గత ఏడాది నవంబర్ 17న వివాహిత పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లాడు. తనతో పాటు వస్తే బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించింది. ఇంకా ప్రతిఘటించడంతో పాఠశాల ఆవరణలో బెదిరించి కొట్టి బలవంతంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి.. గదిలో బంధించాడు. 
 
ఐదు రోజులు పాటు నరకం చూపించాడు. నెల పాటు పాకాల మండలం, దామలచెరువులోనూ నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను స్వగ్రామంలో విడిచిపెట్టాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందినా.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments