ప్రధానికి కౌంటరిచ్చిన కేటీఆర్...

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (14:54 IST)
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ఒక కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. 
 
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ వాదనలను మంత్రి ఎగతాళి చేస్తూ, పొరుగున ఉన్న రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేని ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలరని నమ్మడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments