Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడిన మదనపల్లె... ఎందుకు?

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:57 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. పట్టణ నడిబొడ్డున ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. వివాహితను అత్యంత కర్కశంగా నరికి చంపారు. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో తారకరామా సినిమా థియేటర్ వద్ద ప్యారా నగర్‌లో ఈ వివాహిత హత్య జరిగింది. పట్టణంలోని ఓ మసీదులో మత పెద్దగా పని చేస్తున్న అంజాద్ భార్య అయిన తహసీన్ (28)ను ఇంటిలోనే దుండగులు గొంతుకోసి చంపేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి చిదానంద రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments