Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమారులపై తల్లి ఇటుకలతో దాడి.. ఇద్దరూ ఏమయ్యారంటే?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (14:16 IST)
కన్నతల్లే కిరాతకురాలిగా మారిపోయింది. పిల్లలపై ఇటుకతో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడేందుకు కుటుంబ కలహాలో లేక మానసిక సమస్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వుంటోంది. ఇంతలో ఏమైందో కానీ ఇద్దరు కుమారులపై ఇటుకతో దాడి చేసింది. ఈ ఘటనలో అజయ్ (11) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. చిన్నకుమారుడు (8) తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరిపై దాడి చేసి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments