Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (12:00 IST)
తమిళనాడుకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువిదాంగోడుకు చెందిన పూజారి(45) అనే వ్యక్తికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, ఇతడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలను వదిలేసి 8 నెలల క్రితం ప్రియుడితో పారిపోయింది.
 
దీనిపై భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తన భార్య ప్రియుడితో కలిసి తన గ్రామానికి పక్కనే ఉన్న తక్కలైకి వచ్చినట్లు సమాచారమందింది. 
 
దీంతో అతను తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి భార్యపై, ఆమె ప్రియుడిపై కత్తులతో దాడి చేశాడు. గాయపడిన ప్రియుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా అతడు పారిపోయినట్లు తెలిసింది. అయితే, దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments