ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (12:00 IST)
తమిళనాడుకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువిదాంగోడుకు చెందిన పూజారి(45) అనే వ్యక్తికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, ఇతడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలను వదిలేసి 8 నెలల క్రితం ప్రియుడితో పారిపోయింది.
 
దీనిపై భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తన భార్య ప్రియుడితో కలిసి తన గ్రామానికి పక్కనే ఉన్న తక్కలైకి వచ్చినట్లు సమాచారమందింది. 
 
దీంతో అతను తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి భార్యపై, ఆమె ప్రియుడిపై కత్తులతో దాడి చేశాడు. గాయపడిన ప్రియుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా అతడు పారిపోయినట్లు తెలిసింది. అయితే, దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments