Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు-దాతృత్వం చాటిన సబ్ ఇన్స్పెక్టర్లు

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:41 IST)
బైకు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సబ్ ఇన్స్‌స్పెక్టర్లు దాతృత్వం చూపెట్టారు. కృష్ణాజిల్లా ఏ-కొండూరు మండలం రామచంద్రపురం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో బాణవాతు రాజ్య అనే మహిళకు తీవ్రగాయాలు పాలైంది.

మహిళా మిత్రా శిక్షణ తరగతులు కార్యక్రమం ముగించుకుని అటుగా వస్తున్న గంపలగూడెం, ఏ- కొండూరు ఎస్సైలు ఉమామహేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి... గాయపడిన మహిళను గమనించి పోలీస్ జీప్‌లో మైలవరం ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. 

సమయానికి పోలీసుల స్పందించకపోతే సదరు మహిళకు ప్రాణం నిలిచేది కాదు. ఆపదలో ఉన్న మహిళను కాపాడిన పోలీస్ అధికారులను  ప్రజలు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments