Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిపోతున్న అకృత్యాలు.. కడపలో వివాహితపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (15:25 IST)
దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర శివారుల్లోని ఇందిరానగర్ దగ్గర వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా అటకాయించి కొండల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. 
 
నలుగురు యువకులు మహిళను దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులున్నట్లు సమాచారం.  
 
ఇటీవల సంక్రాంతి పండుగ నాడు ఏపీలోని మరో జిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments