Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:55 IST)
విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను తీసుకెళ్లిన ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన సనత్ నగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెను గదిలో బంధించిన అతనితో పాటు మరో ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. దీంతో ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన అత్యాచారాన్ని వైద్యులకు బాధితురాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments