Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ - మచిలీపట్నంలో టెన్షన్.. టెన్షన్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:48 IST)
ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో ఉంది. ఫలితంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలైన విజయవాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడినవారికి రక్షించేందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. 
 
అయితే, మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌లో ఉంచిన ఓ మహిళ సిబ్బంది, అధికారుల కన్నుగప్పి పారిపోయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మిస్సింగ్ అయిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
చిలకలపూడి క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ అయిందన్న వార్త మీడియాలో ప్రసారం కావడంతో స్థానికుల్లో ఆందోళనమొదలైంది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ సర్కారు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments