Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 3 మే 2021 (17:26 IST)
చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. భర్త దేవాలయానికి తీసుకెళ్లలేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసు మూజి ఎస్టీ కాలనీకి చెందిన దొడ్డా సురేష్ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
 
ఏప్రిల్ 28వ తేదీన వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా అందరినీ గుడికి తీసుకువెళ్లమని సత్య భర్తను కోరింది. సురేష్ అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన ఇల్లాలు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
 
భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేస్తున్నారు. తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments