Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లిని కాపాడబోయి ప్రాణాలు విడిచింది..

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (13:26 IST)
పిల్లిని కాపాడబోయి ఓ మహిళ ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిష్టంపల్లెకు చెందిన లింగాల లసుమ అనే మహిళ ఇంట్లో పిల్లిని పెంచుకుంటోంది. అయితే సోమవారం తెల్లవారుజామున పిల్లి ఇంటికి సమీపంలోని బావిలో పడింది. 
 
తెల్లారాక చూస్తే బావి నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె బొక్కెన సాయంతో పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నింస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments