Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. అలా చెడింది.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (18:39 IST)
వివాహేతర సంబంధాలు దారుణానికి దారితీస్తున్నాయి. తాజాగా ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని మూగచింత గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసి పరారైంది. బాధితుడికి 60 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
పదేళ్ల పాటు ఈ సంబంధం కొనసాగింది. అయితే ఆర్థిక సమస్యలతో బంధం చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురయ్యాయి. అంతే గొడవల తర్వాత ఇంటికొచ్చిన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది సదరు మహిళ.. వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం