Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ వచ్చిందని భయంతో మహిళ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:59 IST)
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఎగిటల కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకుంది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్ కూలింగ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments