Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోవిడ్ విజృంభణ.. 24 గంటల్లో 108 మృతులు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 86,878 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 20,345 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 మంది, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 707 మంది కరోనా బారిన పడ్డారు. 
 
కోవిడ్ వల్ల చిత్తూరులో 18, విశాఖలో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో పది మంది, గుంటూరులో పది, విజయనగరంలో పది, ప్రకాశం తొమ్మది, నెల్లూరులో ఎనిమిది, కృష్ణ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, కర్నూలు ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో ముగ్గురు చొప్పున మొత్తం 108 మంది కరోనా కారణంగా మరణించారు. 
 
దీంతో మహమ్మారి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,899కి చేరింది. నిన్న 14,502 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 11,18,933కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,75,14,937 సాంఫిల్స్‌ను పరిక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments