నన్ను కాదని నీతో వుంటుందా? నేన చస్తా: గుంటూరులో ఇద్దరు పోలీసులు ఆమె కోసం

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:30 IST)
గుంటూరు పోలీసుల రాసలీలలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీస్ శాఖలో పని చేసే ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని తనతో వుండాలంటే తనతోనే వుండాలంటూ ఇద్దరు పోలీసులు పోటీపడ్డారు.

మొదట్లో సదరు మహిళ ఒకరితో సహజీవనం చేసి ఇప్పుడు మరొకరికి దగ్గరయ్యిందని ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్పీ వీడియో తీసి పంపాడు.
 
విషయం తెలుసుకున్న ఇతర పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోకుండా అతికష్టం మీద మంగళగిరి సమీపంలోని పొలాల్లో కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. ఈ విషయం గుంటూరు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళతో పాటుగా మహిళపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments