పదవి, పెట్టుకున్న విగ్గుతో సహా రఘురామరాజుకు త్వరలో...: వైసీపీ ఎంపీ సురేష్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (20:52 IST)
‘రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ఎవరితో ఆడుకోకూడదో వారితోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆట ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ రూపంలో తెలుస్తుందని హెచ్చరించారు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. పదవి విషయంలోగానీ, తాను పెట్టుకున్న విగ్గు విషయంలోగానీ రఘురాజు కచ్చితంగా తన ఒరిజనల్ స్టేజికి వస్తారు అన్నారు సురేష్.
 
ప్రతి రోజూ ఢిల్లీ చెట్టు కింద ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ గారిపై విమర్శలు చేసి చివరికి జోహార్ సీఎం అంటూ నీతినియమాలు లేకుండా, రాజకీయ విలువలు పాటించకుండా పాతాళానికి దిగజారాడు. 
 
అసలు రఘురామకృష్ణరాజుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఏ బ్యాంకులను లూటీ చేశాడో ఇవన్నీ బయటకు రావాలి. వీటన్నింటినీ సర్దుకోవడానికే ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’ అని సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి రివ్యూ.. రేటింగ్ ఎంత?

నీ చెస్ట్ పైన మోర్ ప్యాడింగ్ వేసుకో అనేవారు: రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

తర్వాతి కథనం
Show comments