Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

సెల్వి
గురువారం, 2 జనవరి 2025 (11:30 IST)
Wife
బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భర్త తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. అక్కడికక్కడే అమరేంద్ర మృతి చెందాడు. 
 
గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరేంద్ర భార్యను తరచూ వేధించేవాడని.. ఆ వేధింపులు తాళలేక భార్య ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments