Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిగారు ఆ పని చేస్తానంటే బయటకొచ్చా... ఇప్పుడు బాబు వారి కాళ్లు పట్టుకుంటే ఏం చేయాలి?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (21:42 IST)
2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కోపం, ఆవేద‌న వ‌చ్చాయి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... తోటి ఆంధ్రులపై చ‌ట్ట‌స‌భ‌ల్లో దాడులు చేసి బ‌య‌టికి గెంటేసి విభ‌జించారు. అందుకే కోపం వ‌చ్చింది. ఒక్క సంత‌కంతో తెలంగాణ‌లో ఉన్న బీసీ కులాలు, ఓసీలుగా మారిపోయారు. వారికి ఉన్న స‌దుపాయాలు, రిజ‌ర్వేష‌న్లు పోయాయి. 
 
చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటే, విబేధించి బ‌య‌టికి వ‌చ్చా. తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చా. ఇంత చేస్తే ముఖ్య‌మంత్రి వెళ్లి కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకున్నారు. టీడీపీ నాయ‌కుల్ని పార్ల‌మెంటులో కొట్టారు, ఎంపి శివ‌ప్ర‌సాద్ కొర‌డాల‌తో కొట్టుకున్నారు. నెహ్రూ లాంటి నాయ‌కులు కూర్చున్న పార్ల‌మెంటు హాల్లో. 
 
వ్యాపారులు ఎంపిలుగా కూర్చుంటే వ్య‌వ‌స్థ ఇలాగే వుంటుంది. ఓ వ్య‌క్తి గురించి మాట్లాడితే ఆ కులం వారు ఓటు వేయ‌రు అంటారు. త‌ప్పులు చేసి కులాల ముసుగులో దాక్కోవాల్సిన అవ‌స‌రం ఏముంది.? స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ప్ర‌జా కోర్టులో నిల‌బెడ‌తాం అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments