Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు?: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:48 IST)
ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డి కనీసం నోరు మెదపట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహానాడు చంద్రబాబు మాట్లాడుతూ ‘‘హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందన్నారు.

25 మంది ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తానన్నారు. ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు? పోలవరంను ఎప్పుడు పూర్తి చేస్తారు? రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలను.. ఎప్పటిలోగా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

మాట తప్పిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. లేకపోతే ఆ రోజు చేసింది తప్పని జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments