Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మంగళ - బుధవారాల్లో వర్షాలే వర్షాలు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే, అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా బలమైన గాలులు వీస్తాయని, ఈ కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
బంగ్లాదేశ్‌లో పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్యంగా పయనించి ఆదివారం దక్షిణ జార్ఖండ్ రాష్ట్ర పరిసరాల్లో కేంద్రీకృతమైవుంది. ఈ కారణంగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments