Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మంగళ - బుధవారాల్లో వర్షాలే వర్షాలు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే, అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా బలమైన గాలులు వీస్తాయని, ఈ కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
బంగ్లాదేశ్‌లో పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్యంగా పయనించి ఆదివారం దక్షిణ జార్ఖండ్ రాష్ట్ర పరిసరాల్లో కేంద్రీకృతమైవుంది. ఈ కారణంగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments