Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్రికలను తిడితేనో, నన్ను తిడితేనో భయపడం: దేవినేని ఉమా

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:28 IST)
కృష్ణా జిల్లా పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాలు పొందిన పేదల ఉసురు ప్రభుత్వంకు తగులుతుందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడమే పురగుట్ట పేరు మార్చి ఎన్ టీ ఆర్ పేరు పెట్టి పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్యే వసంత అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నాడన్నారు.

‘‘పత్రికలను తిడితేనో, నన్ను తిడితే నో నీకు భయపడం’’ అని ఉమా తెలిపారు. రైతు సమస్య తీర్చమని వస్తే నాయకుడితో దాడి చేయించడం దారుణమన్నారు. రైతు లపై దాడులు చేయడమేనా రాజన్న రాజ్యం అని నిలదీశారు.

వైసీపీ నాయకుల దాడులకు కొంతమంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. అవినీతి చేస్తే రాజీనామా చేస్తానన్నావుగా చెయ్ అని దేవినేని సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments