Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోల్‌ప్లాజాల్లో ఒకటి నుంచి నగదు కౌంటర్లు బంద్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:20 IST)
హైవే లపై ప్రయాణించే వాహనాలన్నింటికీ కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ ఉంటేనే వాహనాలు టోల్‌ ప్లాజాలు దాటగలుతాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాలను అనుమతించరు.

ఇప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద ఒకట్రెండు గేట్లను నగదు చెల్లించి వెళ్లేలా ఉంచారు.  జనవరి 1 నుంచి ప్రతి వాహనదారుడు విధిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి ఫాస్టాగ్‌ విక్రయిస్తున్నారు.  
 
ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవనీయ పదవుల్లో ఉన్న ప్రముఖులు ఆయా దారుల గుండా వెళ్లేటప్పుడు టోల్‌ప్లాజాల సిబ్బంది టోల్‌గేట్‌లు తెరిచి, వారి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూసేవారు. కేంద్రం తాజా నిర్ణయంతో  ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు ఇవ్వాలని నాయ్‌ నిర్ణయించింది.

ఈ పాస్‌లను ఈనెల 31 వరకు జారీ చేయనున్నారు. ఇప్పటికే  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రజా ప్రతినిధులకు అప్లికేషన్‌ ఫాంలతో పాటు లేఖలనూ రాసింది. ఇందు కోసం హైదరాబాద్‌ లోని రీజనల్‌ ఆఫీసులో ఓ నోడల్‌ ఆఫీసర్‌ను కూడా నియమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments