Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోల్‌ప్లాజాల్లో ఒకటి నుంచి నగదు కౌంటర్లు బంద్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:20 IST)
హైవే లపై ప్రయాణించే వాహనాలన్నింటికీ కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ ఉంటేనే వాహనాలు టోల్‌ ప్లాజాలు దాటగలుతాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాలను అనుమతించరు.

ఇప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద ఒకట్రెండు గేట్లను నగదు చెల్లించి వెళ్లేలా ఉంచారు.  జనవరి 1 నుంచి ప్రతి వాహనదారుడు విధిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి ఫాస్టాగ్‌ విక్రయిస్తున్నారు.  
 
ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవనీయ పదవుల్లో ఉన్న ప్రముఖులు ఆయా దారుల గుండా వెళ్లేటప్పుడు టోల్‌ప్లాజాల సిబ్బంది టోల్‌గేట్‌లు తెరిచి, వారి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూసేవారు. కేంద్రం తాజా నిర్ణయంతో  ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు ఇవ్వాలని నాయ్‌ నిర్ణయించింది.

ఈ పాస్‌లను ఈనెల 31 వరకు జారీ చేయనున్నారు. ఇప్పటికే  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రజా ప్రతినిధులకు అప్లికేషన్‌ ఫాంలతో పాటు లేఖలనూ రాసింది. ఇందు కోసం హైదరాబాద్‌ లోని రీజనల్‌ ఆఫీసులో ఓ నోడల్‌ ఆఫీసర్‌ను కూడా నియమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments