Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం - రూ.26 వేల కోట్లతో రిఫైనరీ విస్తరణ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి శుభవార్త చెప్పింది. విశాఖపట్టణంలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,246 కోట్ల వ్యయంతో ఆధునకీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. మంగళవారం బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసింహా రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు. 
 
ఈ రిఫైనరీ విస్తరణ, ఆధునకీకరణకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) అంగీకారం తెలిపిందన్నారు. ఈ విస్తరణ పూర్తి చేస్తే రిఫైనరీ సామర్థ్యం 8.3 టెన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతుందన్నారు. 
 
కాగా, విశాఖలోని హెచ్.పి.సి.ఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునకీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ నరసింహా రావు వెల్లడించారు. అలాగే, అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments