Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? లేక పాకిస్థాన్‌లో ఉందా? జనసేన ప్రశ్న

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:05 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విశాఖపట్టణం వేదికగా సాగిస్తున్నారు. తొలి రోజున విశాఖ జగదాంబ సెంటరులో ఆయన రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో రోజైన శుక్రవారం రిషికొండ ప్రాంతానికి వెళ్లాలని ఆయన తలపించారు. అయితే, వైజాగ్ పోలీసులు అందుకు సమ్మతించలేదు. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ ఓ వీడియోను తీసి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. 
 
"రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. రుషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. రుషికొండకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారు. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్ దేశంలో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments