Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? లేక పాకిస్థాన్‌లో ఉందా? జనసేన ప్రశ్న

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:05 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విశాఖపట్టణం వేదికగా సాగిస్తున్నారు. తొలి రోజున విశాఖ జగదాంబ సెంటరులో ఆయన రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో రోజైన శుక్రవారం రిషికొండ ప్రాంతానికి వెళ్లాలని ఆయన తలపించారు. అయితే, వైజాగ్ పోలీసులు అందుకు సమ్మతించలేదు. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ ఓ వీడియోను తీసి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. 
 
"రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. రుషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. రుషికొండకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారు. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్ దేశంలో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments