Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ ఘటనపై కేటీఆర్ షాక్.. ఎక్కువగా పీల్చేయడంతోనే ఇబ్బంది?

Webdunia
గురువారం, 7 మే 2020 (10:45 IST)
వైజాగ్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. అయితే విష వాయువును పీల్చడం కారణంగా ఆరుగురు చనిపోయారని డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు ఈ సమస్య నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించారని తెలిపారు.
 
అయితే ఈ గ్యాసేమీ ప్రాణాంతకం కాదని.. దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామన్నారు. అయితే సమస్యంతా ఈ గ్యాస్‌ని ఎక్కువ మొత్తం పీల్చినవారితోనేనని డీజీపీ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని.. వారికి ఇది మరింత ప్రమాదకరమన్నారు.
 
మరోవైపు విశాఖపట్నంలోని విషవాయువు లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాక్‌ అయ్యారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments