Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డిని బాత్‌రూంలో వేసి.. దారుణంగా..

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (19:25 IST)
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కాయపాలెంలో నివాసముంటున్న మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్జీఓఎస్ పద్మభాస్కర అపార్టమెంట్లో ఐదో ఫ్లోర్‌లో ఉంటున్న ఆమె ఇంటి బాత్‌రూంలోనే రక్తపు మడుగులో శవమై కనిపించారు. అయితే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికని వచ్చినవాళ్లే ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
విజయారెడ్డి ఒంటి మీద నగలు కూడా మాయమైనట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఆమె కారును కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో విజయా రెడ్డి పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే విజయారెడ్డి హత్య నిన్నే జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తలుపులు పగులకొట్టి చూడగా ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తుంది. 
 
సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుల్ని పట్టుకొనే పనిలోపడ్డారు పోలీసులు. వాచ్‌మ్యాన్ చెప్పిన వివరాలు ప్రకారం నిన్న ఇద్దరు విజయారెడ్డి ఇంటికి వచ్చినట్లుగా సమాచారం. ఆ ఇద్దరు ఎవరు? ఎక్కడివారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments