Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం నుంచి ఎమ్మెల్సీ బీఫాం అందుకున్న విశాఖ వంశీకృష్ణ‌

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:39 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ బి ఫామ్ తీసుకున్నారు. విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌గ‌న్ ను క‌లిశారు. ఆయ‌న‌కు శాలువా వేసి, బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.  విశాఖ నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ణ్న‌త‌లు అని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ తెలిపారు. 

 
అనంత‌రం ఆయ‌న క్యాంప్ కార్యాల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించి చట్ట సభలలో స్థానం కల్పించినందుకు సీఎం, పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అది నుంచి జగన్నన్నతో  కలసి నడిచిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా ఆయ‌న కాసేపు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  అవంతి శ్రీనివాస్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే అమర్నాధ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments