Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో గిరినాగు.. 12 అడుగుల పొడవు.. పరుగులు పెట్టిన జనం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:55 IST)
Snake
ఏపీలో విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూకాలమ్మ జాతరలో వుండగా స్థానికంగా ఓ ఇంటి గోడ వెంబడి గిరినాగు ప్రత్యక్షమైంది. 
 
పామును చూసిన వారు.. ఆ దారిలో గుంపులుగా వెళ్తున్న జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో చోడవరం ఫారెస్టు రేంజర్‌ రామ్‌ నరేష్‌ బిర్లాంగి మాడుగులకే చెందిన స్నేక్ క్యాచ్చర్ వెంకటేశ్‌తో కలిసి ఘటనా ప్రాంతానికి వచ్చారు. 
 
వెంకటేశ్‌ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. గిరి నాగులు చూడటానికి భయంకరంగా ఉంటాయని, కానీ ఎలాంటి హాని చేయవని అటవీ అధికారులు తెలిపారు. ఈ గిరి నాగును కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అలాంటి పాము జాతులను కనుగొంటే, వారు వెంటనే అటవీ అధికారులకు తెలియజేయాలి. ఈ పాము 12 అడుగుల పొడవు వుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments