Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టిరిన్ ప్రభావం ఇంకావుందా? సొమ్ముసిల్లిపడిపోయిన వలంటీర్లు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:20 IST)
ఇటీవల విశాఖ జిల్లా శివారు ప్రాంతమై ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 500 మంది వరకు తీవ్ర అస్వస్థతకులోనై విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో విష వాయువు ప్రభావం ఉన్న బాధిత గ్రామాల్లో గ్రామ వలంటీర్లతో ఏపీ సర్కారు సర్వే చేయిస్తోంది. ఈ విష వాయువు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ సర్వేలో పాల్గొన్న కుసుమ అనే వలంటీరు సొమ్ముసిల్లిపడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యశాఖ అధికారి తిరుపతి రావు తన సొంత వాహనంలోనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
 
అలాగే, మరో వలంటీరు నూకరత్నమ్మ కూడా ఇదే విధంగా సొమ్ముసిల్లిపడిపోయింది. ఆమెను కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా, విష వాయువు పీల్చిని అస్వస్థతకు లోనైన వారిని గుర్తించే పనిలో వలంటీర్లు నిమగ్నమైవుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments