Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టిరిన్ ప్రభావం ఇంకావుందా? సొమ్ముసిల్లిపడిపోయిన వలంటీర్లు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:20 IST)
ఇటీవల విశాఖ జిల్లా శివారు ప్రాంతమై ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 500 మంది వరకు తీవ్ర అస్వస్థతకులోనై విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో విష వాయువు ప్రభావం ఉన్న బాధిత గ్రామాల్లో గ్రామ వలంటీర్లతో ఏపీ సర్కారు సర్వే చేయిస్తోంది. ఈ విష వాయువు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సర్వేకు శ్రీకారం చుట్టారు. 
 
ఈ సర్వేలో పాల్గొన్న కుసుమ అనే వలంటీరు సొమ్ముసిల్లిపడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్యశాఖ అధికారి తిరుపతి రావు తన సొంత వాహనంలోనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
 
అలాగే, మరో వలంటీరు నూకరత్నమ్మ కూడా ఇదే విధంగా సొమ్ముసిల్లిపడిపోయింది. ఆమెను కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా, విష వాయువు పీల్చిని అస్వస్థతకు లోనైన వారిని గుర్తించే పనిలో వలంటీర్లు నిమగ్నమైవుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments