Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో డ్రగ్స్ దందా.. క్రిస్టల్ రూపంలో డ్రగ్స్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:36 IST)
విశాఖపట్నంలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. 54 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చినవాల్తేర్‌లో పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
స్ఫటిక రూపంలో ఎండీఎంఏను అక్రమ రవాణా చేసి వినియోగిస్తున్నారని తేలింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నిందితులు విక్రయిస్తుండగా.. తొలిసారి క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ దొరికాయి. స్నేహితుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు నిర్దారించారు.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments