Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో డ్రగ్స్ దందా.. క్రిస్టల్ రూపంలో డ్రగ్స్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:36 IST)
విశాఖపట్నంలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. 54 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చినవాల్తేర్‌లో పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
స్ఫటిక రూపంలో ఎండీఎంఏను అక్రమ రవాణా చేసి వినియోగిస్తున్నారని తేలింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నిందితులు విక్రయిస్తుండగా.. తొలిసారి క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ దొరికాయి. స్నేహితుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు నిర్దారించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments