Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ.. నేను రెడ్డి కాదు, కాపు: విజయసాయి రెడ్డి

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. నిన్న విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పదవ తరగతి మార్కుల లిస్టులో కాపు అని ఉందన్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే విజయసాయి రెడ్డి ఆ కార్యక్రమం రావడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ముత్తంశెట్టి విజయసాయిరెడ్డి ఆ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇది ఏ మాత్రం కాపులకు ఇష్టం లేదు. ఆయన అలా వెళ్ళిందే మంత్రిని చుట్టుముట్టారు కాపులు. మన కార్యక్రమానికి ఆయన్ను ఎలా తీసుకువస్తారంటూ ప్రశ్నించారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం కాపుల సమావేశంలో అలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments