Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి 133 యేళ్ల విజయవాడ రైల్వే స్టేషన్!

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:33 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 133 సంవత్సరాల విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి పెట్టింది. మోనిటైజేషన్ పేరుతో ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ దేశంలో ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఒకటిగా వుంది.
 
ఈ మోనిటైజేషన్ పేరుతో కేవలం ఈ రైల్వే స్టేషన్‌ను మాత్రమే కాదు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే ఆస్తులనుకూడా తెగనమ్మనున్నారు. ఇందులో మొదటి వరుసలో సత్యనారాయణపురం రైల్వే కాలనీ వుంది. ఈ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే షెడ్లను ఈ ప్రైవేటు సెక్టార్ కంపెనీలు గోడౌన్స్‌గా ఉపయోగించుకోనున్నాయి. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సౌత్ సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతుంది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments