Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఓటర్లకు సరికొత్త కానుకలు...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:42 IST)
సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటించేస్తాయి. కొన్ని చోట్ల ముందుగానే కొన్ని అందజేసేందుకు ప్రయత్నిస్తూ కూడా ఉంటాయి. అయితే ఈసారి తొలిసారిగా ఓటు వేయబోయే 18 ఏళ్లు నిండిన నూతన ఓటరులందరికీ ఎన్నికల సంఘం అధికారులు కూడా ఒక కొత్త తరహా కానుకని అందించబోతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో వజ్రాయుధంలాంటి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించే సమాచారంతో కూడిన క్యాలెండర్లను కొత్త ఓటర్లకు అందించడం ద్వారా వారిలో అవగాహన పెంపొందించే దిశగా తొలి అడుగు వేయనున్నారు. 
 
ప్రత్యేక ప్యాకింగ్‌తో ముస్తాబు చేయబడిన ఈ క్యాలెండర్లపై కొత్త ఓటర్ల చిరునామాలు కూడా అతికించి, ప్రస్తుతం వీటిని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచారు. పోలింగ్‌ బూత్‌స్థాయిల్లో ఉండే అధికారుల ద్వారా త్వరలో వీటిని అందజేయనున్నారు. ఓటు హక్కు వినియోగంపై యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments