Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా కలెక్టర్లతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:35 IST)
కరోనా నియంత్రణ చర్యలపై మంగళవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో 4వ విడత సర్వేలైన్స్ సర్వే 96.28 శాతం పూర్తి అయ్యిందని వివరించారు.

అందులో 3922 మందిని కరోనా సాధారణ అనుమా నుతులుగా గుర్తించామని,వీరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

కరోనా బాధితులకు వైద్యం అందిoచేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ హాస్పిటల్స్ అవసరమైన అన్ని చర్యలు ఎప్పటికప్పుడు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వాహణలో పెండింగులో లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇంతవరకు 15,148 పరీక్షలు నిర్వహించామని,మిగిలినవి పెండింగులో లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments