Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఫుడ్ అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యకి చాలా ఇష్టం... కానీ రోడ్డుపైనే..?

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (19:08 IST)
విశాఖ సాగర తీరానికి వచ్చిన వారికి మూరీ మిక్చర్ ఎంతగానో మెప్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఈ మిక్చర్‌కు ప్రత్యేకత ఉంది. సాగర తీరంలో మూరీ మిక్చర్ ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి ప్రముఖులు కూడా ఇక్కడకు వచ్చి దీనిని ఆరగిస్తుంటారు. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడునే ఈ మిక్చర్ మురిపించిందంటే ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
ఇంతకీ ఇందులో ఏమేం కలుపుతారోనని తెలుసుకోవాలన్న ఆశక్తి చాలామందిలో ఉంటుంది. తాజా మూరీలో టమోటా, అల్లం, బఠాణీ, బజ్జీ, కొత్తిమీర, నిమ్మకాయరసం, ఉప్పు, కారం ఇలా పలురకాల వస్తువులను కలిపి అమోఘంగా ఈ మిక్చర్‌ను తయారుచేస్తారు. సాగర తీరంలో చల్లని గాలుల మధ్య, ఎగిసిపడుతున్న కెరటాల మధ్య ఈ మిక్చర్ తింటే ఆ రుచే వేరు. అందుకే విశాఖ నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా ఈ మూవీ మిక్చర్‌కు ఫిదా అవుతారు.
 
అన్నింటికీ మించి మిక్చర్‌ను కలిపే పద్థతిలోనే ఏదో టెక్నిక్ ఉంటుందట. అదే ఈ మూరీ మిక్చర్‌కు మంచి టేస్ట్‌ను తెస్తుంది. అందుకేనేమో ఏకంగా ఉపరాష్ట్రపతి, ఇంకా మరెందరో జాతీయ ప్రముఖులు లొట్టలు వేసుకుని ఈ మిక్చర్‌ను తింటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments