Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (18:30 IST)
నత్తలా నడుచుకుంటూ వస్తున్నాయి నైరుతి రుతు పవనాలు. తెలుగు రాష్ట్రాల్లోకి 8న వస్తాయనుకుంటే ఇవాళే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. వేసవి ఎండలకు కిందామీదు అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సిందే. 
 
తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో అప్పట్లో వర్షాలు బీభత్సం సృష్టించిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments