Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

ఐవీఆర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:17 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మంగళవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పలు అంశాలపై ఆయన ముచ్చటించినట్లు సమాచారం. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు.
 
విహెచ్‌ను శాలువాతో డిప్యూటీ సీఎం సత్కరించి గణేష్ పటాన్ని ఇచ్చారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని ఆయా విషయాలపై చర్చించుకున్నట్లు కనబడింది. ఐతే వారు కూర్చున్న ఆసనం ఏవో ఖరీదైన సోఫాలు కావు. కేవలం టేకు మంచంపై కూర్చుని ఇద్దరూ కనిపించారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ సింప్లిసిటీ మార్క్ ను ప్రతిచోటా ప్రతిబింబిస్తున్నట్లు కనబడుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments