Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:35 IST)
పరమహంస పరివ్రాజకులు శ్రీ తీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని శుక్రవారం సీతానగరం ఆశ్రమంలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మంత్రిని మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు.
 
 
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు అందించవలసిన సౌకర్యాలు, సేవలపైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments